విశాఖ : రాష్ట్రంలో అతిపెద్ద దొంగ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ… కేంద్రం సహకరించకపోయినా.. జగన్ అడ్డుకున్నా పోలవరం ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు. 300 మీటర్ల ఎత్తున్న డయాఫ్రం వాల్ జగన్ కు కనిపించదన్నారు. జైలు ఊచలైతే జగన్ కు బాగా కనిపిస్తాయన్నారు.