తూర్పుగోదావరి రాజానగరంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుతున్నారు. జిల్లా కో ఆర్డినేటర్ మేడా గురుదత్తప్రసాదు, రాయరపురెడ్డి చిన్నా, గిరిజాలస్వామినాయుడు, గంటాస్వరూపరాణి, వడ్డేశ్రీనవాసనాయుడు తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.