విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో విద్యారంగ సమస్యలపై పోరా టాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. చిరంజీవి అన్నారు. ఆది వారం గుంతకల్లు లోని సిపిఐ కార్యాల యంలో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో నాయకులు వేణుగోపాల్, ఆర్ వెంకట్ నాయక్, వినోద్ కుమార్, చంద్ర, అఖిల్, రాజు, వినీత్, మహాలక్ష్మి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.