తిరువూరు లక్ష్మీపురం మిల్క్ చిల్లింగ్ సెంటర్ పరిధిలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పాలకవర్గ సభ్యులు బోయపాటి సుశీల విచ్చేశారు, చిల్లింగ్ సెంటర్ మేనేజర్ సాంబశివ మూర్తి, సంఘ అధ్యక్షులు, వేతన కార్యదర్శులు వివిధ హోదాలో పనిచేసిన ఉద్యోగస్తులు పాల్గొన్నారు.