అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం బి. కే పల్లి గ్రామ శివారు ప్రాంతములో శనివారం పోలీసులు నాటు సారా తయారీ స్థావరాముపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధముగా వున్నా 300 లీటర్ల బెల్లపు పులుపును శనివారం పోలీసులు ధ్వసం చేశారు.
ఈ సందర్బంగా కోటవురట్ల ఎసై నారాయణరావు మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కడైనా అక్రమ నాటుసారా విక్రహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలన్నారు. ఇకపైన నాటు సారా తయారీ చేసిన అమ్మినట్లు తెలిసిన వారిపై చట్టరీత్యా చార్యలు తీసుకుంటామని హేచ్చరించారు. సిబ్బంది కానిస్టేబుల్ అప్పలరాజు పాల్గొన్నారు.