అమరావతి : హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగుల పై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్.వేధించడానికి కేసు నమోదు చేశారని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని పేర్కొన్న నిమ్మగడ్డ..రాష్ట్ర ఎన్నికల సహాయ కార్యదర్శి సాంబమూర్తి మరో పిటిషన్ దాఖలు.రెండు పిటిషన్ లను కలిపి సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.సాంబమూర్తి కంప్యూటర్ లోని డేటాను సీఐడీ తీసుకుందని పిటిషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ. ఎన్నికల కమిషన్ నుంచి సిఐడి తీసుకువెళ్లిన వస్తువులను ప్రభుత్వం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వలని కోరిన నిమ్మగడ్డ.సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణ కోరిన పిటిషనర్..కేంద్ర హోంశా కార్యదర్శి రాష్ట్ర హోంశాల ముఖ్య కార్యదర్శి పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సీఐడీ అదనపు డీజీ తదితరులను ప్రతివదులుగా పిటిషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ.