ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి నారాయణకు చంద్రబాబు పరామర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 01:32 PM

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరులో మంత్రి నారాయణను పరామర్శించారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగినపుడు అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే నారాయణతో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే నెల్లూరు చేరుకుని నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com