వీరవాసరం నుండి ద్వారకా తిరుమల నడక దారిలో వెళుతున్న భక్తులపై దూసుకెళ్లిన లారీ. పిప్పర శివారు ప్రాంతంలో జరిగిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలు . క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరి మృతి .ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో దుర్గ అనే మహిళ మృతి.సమయానికి 108 వాహనం రాకపోవడంతో బొలెరో వ్యాన్ లో క్షతగాత్రులను తీసుకెళ్లిన వైనం.లారీని రహదారిపై నిలిపి సంఘటన ప్రాంతంలో ధర్నాకు దిగిన భక్తులు