విజయువాడ, మేజర్న్యూస్ : వుంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చి పుల్లయ్యులా తయూరయ్యూరని వైసీపీ నేత గౌతం రెడ్డి వివుర్శిం చారు. ఆయున తీరు పిచ్చి వుుదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడె్వైజర్నని ఆయున చెప్పారని, దవుు్మంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు. శనివారం నాడు ఆయున మీడియూతో వూట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక విషయుంపై విచారణ పూర్తికాగా, దానిపై ఆయున విచారణకు ఆదేశిస్తావుంటున్నారని, ఇదెక్కడి వ్యవహారవుని ప్రశ్నించారు. చంద్ర బాబు వూట్లాడవుంటే ఈయునేదో వూట్లాడేస్తారని వివుర్శించారు. రెండు ఎకరాల భూమి కొన్న వ్యక్తి తన భూమికి దారి లేదని, దారి చూపించా లని అడిగితే దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీసీఐడీ విచారణ జరిగిం దని ఆయున తెలిపారు. ఈ భూవుులతో తనకు గానీ, తన కువూరుడికి గానీ సంబంధం లేదని పోలీసులు తవు నివేదికలో తెలిపారని, అలాగే అగ్రిగోల్డ్తో కూడా సంబంధం లేదని చెప్పారని పేర్కొన్నారు. స్వయుంగా డీజీపీయే దీనిపై డిక్లరేషన్ ఇచ్చారని అన్నారు. మీ పోలీసులు ఇచ్చిన నివే దికలను మీరు నవ్మురా అని ప్రత్తిపాటి పుల్లారావును గౌతం రెడ్డి ప్రశ్నిం చారు. ఇప్పటికే విచారణ అరుుపోరుున తర్వాత వుళ్లీ ఇప్పుడు విచా రణకు ఆదేశిస్తావుంటున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కొన్నట్లు ఆయునే చెప్పారని తాను వూత్రం రైతుల నుంచి తన కువూరుడి పేరు మీద కొన్నానని చెప్పారు. తాను కూడా అగ్రిగోల్డ్ బాధి తుల్లో ఒకడినని, తనకు రావాల్సింది అడగలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల వుందికి పైగా ఉన్నబాధితుల గోడును విని పించుకోవడం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మీద పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.