భారతదేశంలో స్పీడ్ రైలు ప్రాజెక్టుకు జపాన్ 7 వేల కోట్ల రూపాయిల రుణం ఇవ్వనున్నది. జపాన్తో భారత ప్రభుత్వం రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. కోల్కతాలో మెట్రో ప్రాజెక్టు, ముంబై – అహ్మదాబాద్ మధ్య స్పీడ్ రైలు కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి కోసం జపాన్ 7 వేల కోట్ల రూపాయిలను భారతదేశానికి రుణంగా ఇవ్వడానికి అంగీకరించింది