ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర మంత్రి రాధామోహన్సింగ్ను కలిశారు. పలు అంశాలపై ప్రజలు ఇచ్చిన లేఖలను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. వ్యవసాయానికి సంబంధించిన పలు సమస్యలను కన్నా వివరించారు. ఢిల్లిdలో పర్యటిస్తున్న కన్నా ఇవాళ పలువురు పార్టీ నేతలను కలవనున్నారు.