ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రేట్ గా ఉండటానికి ఈ పండ్లు తప్పనిసరి

Health beauty |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 09:46 PM

వేసవిలో మండే ఎండల్లో కాసేపు తిరిగినా, చాలా అలసిపోతాం. ఎన్ని శీతల పానీయాలు తాగినా దాహం తీరదు. ఇలాంటప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడే ఈ పండ్లను తినటం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి. అవేంటో చూద్దామా .. 


టమాటో - ఇందులో 94 శాతం నీరు ఉంటుంది. 
ఆరెంజ్ - ఇందులో 87 శాతం నీరు ఉంటుంది.  
పుచ్చకాయ - ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. 
స్ట్రా బెర్రీ - ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. 
కర్బుజా - ఇందులో 90శాతం నీరు ఉంటుంది. 
రాస్బెర్రీ - ఇందులో 87శాతం నీరు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com