మంగళగిరిలో ఎమ్మెల్యే రోజాకు నిరసన సెగ తగిలింది. పెదపరిమిలో ఎమ్మెల్యే రోజా వాహనం ముందు స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. నీరుకొండ ఎస్ఆర్ఎం వర్శిటీ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రోజా వచ్చారు. అమరావతికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే రోజాను మహిళలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోజా వాహనం ముందు రైతులు, మహిళలు భైఠాయించారు.