తిరుచ్చి లలిత జువెల్లరీ నగల చోరీ కేసు లో కొత్త ట్విస్ట్. నిందితుడి నుంచి 5.7 కేజీల బంగారం రికవరీ చేశారు. కానీ కోర్టులో 4.7 కేజీల బంగారం రికవరీగా చేసినట్లు పోలీసులు చూపించారు. కిలో బంగారం పోలీసులే మాయం చేసారని నిందితుడు నగేష్ ఆరోపించాడు. బంగారం మాయంపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది.