ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్లో భాగంగా మొదటి విడత ఈ నెల 27 నుంచి 29 వరకు, రెండో విడత సెప్టెంబరు 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ . బీ ఫార్మసీ, ఫార్మ-డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని, . పూర్తి వివరాలు వెబ్సైట్
https://apeamcetb.nic.in లో అందుబాటులో ఉంచామని వివరించారు.