ట్రెండింగ్
Epaper    English    தமிழ்

176 పరుగులు చేసిన చెన్నై

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:11 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లు అజింక్య రహానే 36, రుతురాజ్ గైక్వాడ్ 17, రవీంద్ర జడేజా 57, శివం దూబే 3, సమీర్ రిజ్వీ 1, మొయిన్ 30, ధోని 28 పరుగులు చేసారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, మొహిసిన్ ఖాన్ 1, యశ్ ఠాకూర్ 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు.


 


 


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com