ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రమ్స్ వాయించిన మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 03:12 PM

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా కూడా మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారికి విశేష పూజలు అందిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గా పూజను చేశాక కోల్‌కతాలో జరిగిన కమ్యూనిటీ పూజ ప్రారంభోత్సవంలో బెనర్జీ సాంప్రదాయ వాయిద్యమైన ధక్ (డ్రమ్) ను వాయించి అందర్నీ ఉత్సాహపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com