ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నేటి వాతావరణ సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 11:52 AM

ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈదురగాలులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 23న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో, ఈ నెల 25న ఉత్తర కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.44 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.55 గంటలకు కానుంది.

ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.52 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.03 గంటలకు కానుంది.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.59 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.09 గంటలకు కానుంది.

కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.07 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.17 గంటలకు కానుంది.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.04 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.14 గంటలకు కానుంది.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.08 గంటలకు నమోదు కానుంది.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.56 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.07 గంటలకు కానుంది.

విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.56 గంటలకు కానుంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.00 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.18 గంటలకు కానుంది.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.08 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.27 గంటలకు కానుంది.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.58 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.17 గంటలకు కానుంది.

శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.15 గంటలకు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com