ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరి వేసుకుని ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 03:38 PM
నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్ల పెల్లి గ్రామంలో మద్యానికి బానిసై ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం. గ్రామానికి చెందిన గణపతి (56) అనే వ్యక్తి గత రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన వ్యవసాయ భూమి సమీపంలో మద్యం మత్తులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com