ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'పక్కా కమర్షియల్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 10:56 PM

గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 32 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాకి జాక్వెస్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com