ఏపీ సీఎం చంద్రబాబు రేపు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. ఈమేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్బంగా విభజనచట్టంలోని అంశాలు, పోలవరం పనులు, నియోజకవర్గాల పునర్విభపన వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.