ఐసీఐసీఐ బ్యాంక్ కు ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా విధించింది. 2015, జూలై 1 నాటి బ్యాంకుల వర్గీకరణకు సంబంధించిన మూల్యాంకణ ప్రకారం ఆర్బీఐ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాల పాటించని కారణంగా ఈ జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. సెక్యూరిటీల కేటగిరి బదలాయింపులో లోపాలను ఆర్బీఐ గుర్తించింది. తమ మార్గదర్శకాలను పాటించలేదని.. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందున ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రూల్స్!