విశాఖ : దొండపర్తి జంక్షన్లోని కేఎస్ఆర్ కాంప్లెక్స్ భవనం సెల్లార్లో అగ్నిప్రమాదం. గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో సెల్లార్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన ఫర్నిచర్, వేస్ట్ ఫర్నిచర్. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం.సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఫర్నీచర్ అగ్నికి ఆహుతవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు