ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతిని కలిసిన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 10, 2020, 01:36 PM

జమ్ముకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. మనోజ్ సిన్హా గత శుక్రవారం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని తాజా పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com