గుంటూరు,సూర్యప్రతినిధి: చేనేత రం గాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కొందరి వ్యక్తిగత ఏజెండా అని ఆయన అన్నా రు. కొందరి స్వలాభం కోసమే రేపటి గర్జన అని రవీంద్ర మండిపడ్డారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఆప్కో చైర్మన్ హను మంతరావు పాల్గొన్నారు.