ఈరోజు సోమవారం,20.01.2020 ఉదయం 5 గంటల సమయానికి,నిన్న 95,327 మంది భక్తులకు కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *05* కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు*06* గంటలు పట్టవచ్చును,నిన్న *30,358* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు, నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు3.31* కోట్లు,నిన్న *21,453* మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది,