ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ సర్కార్ వెనిజులా మోడల్ తీసుకొచ్చింది: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2019, 06:27 PM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకువచ్చిందని టీడీపీ సీనియర్ నేత యనమల ఆరోపించారు. సర్కార్ టెర్రరిజంతో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారని, అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకు ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికి బుగ్గన తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల నుంచి రాబడి తగ్గిపోయిందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com