సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరిప్పలేదు..ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదు, మాకు సంబంధం లేదంటోంది.18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు? తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాళ్ళలా ఎవరెవరో వచ్చి తెదేపా ఓర్వలేకపోతుందని అంటారు. అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా? ముందు ఈ స్కామ్ పై విచారణ చేయించండి. యువతకు మీరు చేసిన అన్యాయాన్ని సహించేదే లేదు.
ట్విట్టర్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు