ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవోదయలో ప్రవేశానికి ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 01:07 PM

ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వ సారధ్యంలో నిర్వహిస్తున్న నవోదయ పాఠశాలల్లో ప్రవేశం  కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ మేరకు  ఓ  ప్రకటన విడుదల అయ్యింది. . వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ ఈ నవోదయ లో ఆరవ తరతిలో ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని . ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల చేత పరీక్షలు రాయడానికి చొరవ చూపాలని తెలిపింది. 


 కాగా సెప్టెంబర్ 15 దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అర్హులైన విద్యార్థులు www.navodaya.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com