ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వ సారధ్యంలో నిర్వహిస్తున్న నవోదయ పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల అయ్యింది. . వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ ఈ నవోదయ లో ఆరవ తరతిలో ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని . ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల చేత పరీక్షలు రాయడానికి చొరవ చూపాలని తెలిపింది.
కాగా సెప్టెంబర్ 15 దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అర్హులైన విద్యార్థులు www.navodaya.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది