అమరావతి : సీఎం చంద్రబాబును ఆయేషా తల్లి ఇవాళ కలిశారు.నాకు ఉంది. ఆయేషా మీరా కేసును మళ్లీ విచారించాలని చంద్రబాబును ఆయేషా తల్లి కోరింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.....సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని చంద్రబాబు ఆయేషా తల్లికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయేషా తల్లి మాట్లాడుతూ....మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపింది.