బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 184 నియోజికివర్గ లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది.వారణాసి నుంచి ప్రధాని మళ్ళీ బరిలో దిగనున్నారు.ఎల్ కే అద్వానీ పోటీ చేస్తున్న గాంధీ నగర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేయనున్నారు.ఇక మరో సారి రాహుల్ తో పోటీకి రెడీ అయిన స్మ్రిత ఇరానీ