ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిద్దా రాఘవరావు.భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శిద్దా.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందచేసిన శిద్దా రాఘవరావు.శిద్దా నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చిన తెదేపా శ్రేణులు.పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్, డి.బి. స్వామి తదితరులు.