ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు`విజయవాడ మధ్య ఏపీఎస్‌ఆర్టీసీ రాయితీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 09:11 PM

బెంగళూరు`విజయవాడ మధ్య ప్రవేశపెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ సీప్లర్‌ బస్సులో శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులో చార్జీపై 22శాతం రాయితీని ప్రకటించారు. ఈ విషయాన్ని అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎస్‌.వి.ప్రభాకర్‌ శనివారం విడుద చేసిన ప్రకటనలో తెలిపారు. రాయితీ శనివారం నుంచి అములోకి వచ్చిందన్నారు. ఈ బస్సులో చార్జీ ఒక్కొక్కరికి రూ.1970 కాగా 22శాతం రాయితీ అనంతరం చార్జీ రూ.1515 గా ఉంటుందన్నారు. నె ముందుగా టికెట్‌ు రిజర్వు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాకు 99455 16545కు సంప్రదించాని ప్రకటనలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com