బెంగళూరు`విజయవాడ మధ్య ప్రవేశపెట్టిన ఏపీఎస్ఆర్టీసీ ఏసీ సీప్లర్ బస్సులో శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులో చార్జీపై 22శాతం రాయితీని ప్రకటించారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.వి.ప్రభాకర్ శనివారం విడుద చేసిన ప్రకటనలో తెలిపారు. రాయితీ శనివారం నుంచి అములోకి వచ్చిందన్నారు. ఈ బస్సులో చార్జీ ఒక్కొక్కరికి రూ.1970 కాగా 22శాతం రాయితీ అనంతరం చార్జీ రూ.1515 గా ఉంటుందన్నారు. నె ముందుగా టికెట్ు రిజర్వు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాకు 99455 16545కు సంప్రదించాని ప్రకటనలో కోరారు.