ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లారీ యజమానుల సమ్మె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 22, 2018, 12:08 PM

దేశ వ్యాప్తంగా లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. సమ్మెతో తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల లారీలు నిలిచిపోయాయి. పెట్రోల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని లారీల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com