ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి, ఉగ్రవాదం, కుల రహిత నూతన భారత్‌ ఆవిష్కరణ : అమిత్‌షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 12:31 PM

నూతన భారతదేశంలో అవినీతికి, ఉగ్రవాదానికి తావుండదని, కులరహిత సమాజం ఏర్పడుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. గాంధీనగర్‌లో కర్నావటి విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో అమిత్‌షా మాట్లాడుతూ భారతదేశం ఎంతో పురాతనమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. 2025లో భారత్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, మన గత చరిత్రను అధ్యయనం చేయాలని, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com