ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిమ్ ఛాంబర్ లో జనసేనాని పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 20, 2018, 11:10 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిమ్ చాంబర్ కు చేరుకున్నారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి ఫిలిమ్ చాంబర్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పిలిమ్ చాంబర్ కు చేరుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణలో భాగంగా ఫిలిమ్ చాంబర్ కు చేరుకుని అక్కడ న్యాయవాదులతో సమావేశమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com