అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్ను వేమిరెడ్డి దాఖలు చేశారు. వేమిరెడ్డి వెంట వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఆర్కే ఉన్నారు.