ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పార్టీ జిల్లాల ఇన్‌ చార్జులుగా మంత్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 08:39 PM

ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 3ను జారీ చేశారు. 


శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్


పార్వతీపురం మన్యం-కింజరాపు అచ్చెన్నాయుడు


విజయనగరం-అనిత వంగలపూడి


విశాఖపట్నం-డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి


ఏఎస్ఆర్-గుమ్మిడి సంధ్యారాణి


అనకాపల్లి-కొల్లు రవీంద్ర


కాకినాడ-పొంగూరు నారాయణ


తూర్పుగోదావరి-నిమ్మల రామానాయుడు


డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ-కింజారపు అచ్చన్నాయుడు


ఏలూరు-నాదెండ్ల మనోహర్


పశ్చిమగోదావరి-గొట్టిపాటి రవికుమార్


ఎన్టీఆర్-సత్యకుమార్ యాదవ్


కృష్ణా-వాసంశెట్టి సుభాష్


పల్నాడు-గొట్టిపాటి రవికుమార్


గుంటూరు-కందుల దుర్గేష్


బాపట్ల-కొలుసు పార్ధసారధి


ప్రకాశం-ఆనం రామనారాయణ రెడ్డి


ఎస్పీఎస్ నెల్లూరు-నస్యం మహమ్మద్ ఫరూఖ్


కర్నూలు-నిమ్మల రామానాయుడు


నంద్యాల-పయ్యవుల కేశవ్


అనంతపురం-టి జి భరత్


శ్రీ సత్యసాయి-అనగాని సత్య ప్రసాద్


వైఎస్ఆర్ కడప-ఎస్ సవిత


అన్నమయ్య-బిసి జనార్ధన రెడ్డి


తిరుపతి-అనగాని సత్య ప్రసాద్


చిత్తూరు-మందపల్లి రాంప్రసాద్ రెడ్డి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com