ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 3ను జారీ చేశారు.
శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం-కింజరాపు అచ్చెన్నాయుడు
విజయనగరం-అనిత వంగలపూడి
విశాఖపట్నం-డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
ఏఎస్ఆర్-గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి-కొల్లు రవీంద్ర
కాకినాడ-పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి-నిమ్మల రామానాయుడు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ-కింజారపు అచ్చన్నాయుడు
ఏలూరు-నాదెండ్ల మనోహర్
పశ్చిమగోదావరి-గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్-సత్యకుమార్ యాదవ్
కృష్ణా-వాసంశెట్టి సుభాష్
పల్నాడు-గొట్టిపాటి రవికుమార్
గుంటూరు-కందుల దుర్గేష్
బాపట్ల-కొలుసు పార్ధసారధి
ప్రకాశం-ఆనం రామనారాయణ రెడ్డి
ఎస్పీఎస్ నెల్లూరు-నస్యం మహమ్మద్ ఫరూఖ్
కర్నూలు-నిమ్మల రామానాయుడు
నంద్యాల-పయ్యవుల కేశవ్
అనంతపురం-టి జి భరత్
శ్రీ సత్యసాయి-అనగాని సత్య ప్రసాద్
వైఎస్ఆర్ కడప-ఎస్ సవిత
అన్నమయ్య-బిసి జనార్ధన రెడ్డి
తిరుపతి-అనగాని సత్య ప్రసాద్
చిత్తూరు-మందపల్లి రాంప్రసాద్ రెడ్డి