ట్రెండింగ్
Epaper    English    தமிழ்

142 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 09:32 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లు సామ్ కర్రాన్ 20 పరుగులు, ప్రభసిమ్రాన్ సింగ్ 35, రిలీ రోసోవ్ 9, జితేష్ శర్మ 13, లియామ్ లివింగ్‌స్టోన్ 6, శశాంక్ సింగ్ 8, అశుతోష్ శర్మ 3, హర్‌ప్రీత్ సింగ్ భాటియా 14, కసిగో రబడా 1, హర్‌ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేసారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com