జమ్మలమడుగు నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ నల్లంసెట్టి నాగార్జున మరియు కొండాపురం కూటమి ఇన్ ఛార్జ్ చదిపిరాళ్ల శివ నారాయణ రెడ్డి, కొండాపురం మండలం అద్యక్షలు కోమనుతళ్ల నరసింహ, ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన వారు గురువారం కూటమిలో చేరాయి. వారు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.