ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట నమోదు కోసం గ్రామ సభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 07:21 PM

ముద్దనూరు మండలంలోని బొందలకుంట, శెట్టివారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంట నమోదు కోసం సామాజిక తనిఖీ కొరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించామని మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఖరీఫ్ 2024 పంట నమోదు వివరాలు, రైతుల జాబితాను రైతుల సమక్షంలో ప్రదర్శించి, ఏవైనా తప్పులు ఉంటే సిబ్బందికి తెలిపి సరి చేసుకోవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com