ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వామి వివేకానందకు ఉప రాష్ట్రపతి నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 02:04 PM

స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. వెంకటాచలం మండలం అక్షర పాఠశాలలో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వారసత్వ సంపదను సంరక్షించుకోవాలని, ప్రకృతిని పరిరక్షించుకోవాలని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com