ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవాసాల మధ్య శిథిలమైన ఇంటితో ప్రజలకు తీవ్ర అసౌకర్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 01:56 PM

చిలకలూరిపేట పట్టణంలోని కె. బి రోడ్డు పొన్నం వారి వీధిలో జనావాసాల మధ్య శిధిలమైన ఇంటిలో పిచ్చి మొక్కలు, చెత్త వ్యర్థాలతో ఆ ప్రాంతం దోమల మయంగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సదరు స్థలం యాజమానికి శుభ్రం చేయించాలని ఎన్నిసార్లు తెలియచేసినా కనీసం పట్టించుకోవడంలేదని మున్సిపల్ అధికారులు స్థలం బాగుచేసి. మొక్కలు నాటి పరిశుభ్రతకుప్రాధాన్యమివ్వాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com