చిలకలూరిపేట పట్టణంలోని కె. బి రోడ్డు పొన్నం వారి వీధిలో జనావాసాల మధ్య శిధిలమైన ఇంటిలో పిచ్చి మొక్కలు, చెత్త వ్యర్థాలతో ఆ ప్రాంతం దోమల మయంగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సదరు స్థలం యాజమానికి శుభ్రం చేయించాలని ఎన్నిసార్లు తెలియచేసినా కనీసం పట్టించుకోవడంలేదని మున్సిపల్ అధికారులు స్థలం బాగుచేసి. మొక్కలు నాటి పరిశుభ్రతకుప్రాధాన్యమివ్వాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.