ఈరోజు బుదవారం,05.02.2020 ఉదయం 6 గంటల సమయానికి,నిన్న 67,288 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును, నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులుసమర్పించిన నగదు 2.42 కోట్లు,