ట్రెండింగ్
Epaper    English    தமிழ்

196 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 09:58 PM

ఐపీఎల్ లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు రియాన్ పరాగ్  76 పరుగులు, సంజు శాంసన్ 69 పరుగులు చేసారు. యశస్వి జైస్వాల్ 24 పరుగులు, జోస్ బట్లర్ 8 పరుగులు చేసారు.గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 1, రషీద్ ఖాన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com