కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఏపీ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ నూతన ఐటీ టవర్ కు భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ పాల్గొన్నారు. ఎల్ అండ్ టీ, హైటెక్ సిటీలు కేసరపల్లిలో ఐటీ టవర్ ను నిర్మించనున్నాయి.