కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన వైయస్సార్సీపీ యువ నాయకుడు పసుపులేటి మధు తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగావుంటానని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆయన తో పాటు వైస్సార్సీపీ పట్టణ నాయకులు మధు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.