లోక్సభ ఎన్నికల్లో ఎస్పి, బిఎస్పి పార్టీలు చెరొక 38 స్థానాల్లో పోటీ చేస్తాయని బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 80 స్థానాలకుగాను అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామని ఆమె అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేవుడు కూడా బాధపడ్డాడని ఆమె అన్నారు.