ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగర్ దర్శిని నగర వికాసం కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 21, 2018, 02:19 PM

అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేయడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని  ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప  అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నాలుగో వార్డ్ లో నిర్వహించిన నగర్ దర్శిని నగర వికాసం కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నాయి బ్రాహ్మణ కాలనీ లో 10 లక్షలతో నిర్మించతలపెట్టిన సామాజిక భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com